Friday, May 17, 2024

హరి సంకీర్తనతో మనసుకు ప్రశాంతత : నీలం మ‌ధు

ప‌టాన్ చెరు : హరే రామ హరే కృష్ణ నిర్వహించే హరి సంకీర్తనలుతో మనసుకు ప్రశాంతత లభిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్‌చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో నిర్వహించిన హరి సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నీలం మధును సన్మానించారు. ఈ కార్యక్రమంలో కద్భవన సింగ్, చౌదరి, కమల్ సింగ్, బి.కే సింగ్, మెతెలేష్ సింగ్, కన్నయ్య సింగ్,కిషన్, మెట్టు కృష్ణ,రమేష్, సాయి రాజ్, మెట్టు రాజు, సందీప్, రమేష్, మనోజ్, అల్తాఫ్, కిరణ్, హరే రామ,హరే కృష్ణ కమిటీ సభ్యులు, ఎన్ఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement