Monday, April 29, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

జిన్నారం : జిన్నారం మండల పరిధిలోని ఊట్ల, సొలక్ పల్లీ, జిన్నారంలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించారు. రైతు పండించిన చివరి ధాన్యం గింజని కొనుగోలు చేసేంత వరకూ కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement