Friday, April 26, 2024

తల్లిపాల వారోత్స‌వాల్లో పాల్గొన్న మంత్రి హ‌రీశ్ రావు, ఉప్పల శ్రీనివాస్ గుప్తా

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ZP చైర్పర్సన్ రోజాశర్మ, అడిషనల్ కలెక్టర్ ముజ్మీల్ ఖాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement