Friday, May 3, 2024

MDK : సంగారెడ్డి జిల్లాలో వ్య‌క్తి హ‌త్య‌…

సంగారెడ్డి, ఏప్రిల్ 8 (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలోని చికెన్ సెంటర్ ప్రక్కన సోమవారం వేకువ జ‌మూన‌ ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి, వయస్సు అందాజా 55 – 60 సంవత్సరాలు గల వ్యక్తి వ్యక్తి రాయితో తల పైన మోదీ హ‌త్య చేశారు.

- Advertisement -

మృతుడి పై సిమెంట్ రంగులో ప్యాంటు, ముదురు ఎరుపు రంగులో ఫుల్ హ్యాండ్ షర్టు, లోపల నలుపు-తెలుపు అడ్డము గీతలతో హాఫ్ స్వేట్టేర్ ఉంద‌ని, సమాచారం తెలిసిన వారు డీఎస్పి సంగారెడ్డి 8712656706, సిఐ సంగారెడ్డి రూరల్ 8712656719, ఎస్ఐ సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ 8712656746 నెంబ‌ర్‌ల‌ను సంప్ర‌దించాల‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement