Wednesday, May 8, 2024

సంగారెడ్డి పొలాల్లో చిరుత సంచారం

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. ఈరోజు ఉదయం జిల్లాలోని రేజీంతల్‌లో గ్రామానికి చెందిన కుందేళ్ల లక్ష్మయ్య అనే రైతు పొలానికి వెళ్తుండగా చిరుతపులి కనిపింది.దీంతో భయాందోళనకు గురైన అతడు మళ్లీ గ్రామానికి చేరుకున్నారు. విషయాన్ని అటవీ అధికారులకు అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న అధికారులు.. ఆ ప్రాంతంలో కాలి ముద్రలను పరిశీలించారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement