Wednesday, May 1, 2024

పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

ప్రభాస్ న్యూస్ , సిద్దిపేట బ్యూరో:సిద్దిపేట పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన వర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా అయిత అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా కోమండ్ల విక్రం రెడ్డి , ఆర్థిక కార్యదర్శిగా తోట మధుసూదన్ , ఉపాధ్యక్షులుగా కెమ్మసారం పోచయ్య , కొండయ్య సహాయ కార్యదర్శులుగా రవీందర్ రెడ్డి, సత్యనారాయణ ఆర్థిక సంఘం సభ్యులుగా చిలుకోటి రాంరెడ్డి ,లింగా శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులుగా బొల్లి మల్లేశం, కల్లేపల్లి శ్రీనివాసులు, సుంచు భూమయ్య, కాల్వ చక్రధర్, తాళ్ల శ్రీనివాసు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష , కార్యదర్శులు అయిత అంజయ్య , కోమండ్ల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ… తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement