Friday, May 3, 2024

ఆటోను ఢీకొన్న కారు… ఇద్దరు మృతి

ఆటోను కారు ఢీకొన్న ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందగా, మ‌రో ఇద్ద‌రు చిన్నారుల‌కు గాయాలైన‌ విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట‌లో చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే ఇద్ద‌రు మృతిచెందడంతో పాటు మ‌రో ఇద్ద‌రు చిన్నారులు గాయ‌ప‌డ్డారు. జిల్లాలోని ఇబ్ర‌హీంన‌గ‌ర్ లో ఈ రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement