ఖమ్మం జిల్లా గుదిమళ్ళ గ్రామంలో తేనెటీగల దాడికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదకరంగా మారింది. సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కామ్రేడ్ సాల్వే వెంకటేశ్వర్లు ఈరోజు మధ్యాహ్నం గ్రామంలో తేనెటీగల దాడికి గురై మరణించారు. వారికి సిపిఎం ఖమ్మం రూరల్, మండల గ్రామ కమిటీ తరఫున సానుభూతి ,సంతాపం తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement