Monday, April 29, 2024

TS : రాజధాని బాట పట్టిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు

హుజుర్‌న‌గ‌ర్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ ముఖ్య నాయకులకు రాష్ట్ర నాయకత్వం నుంచి పిలుపు అందింది. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా కేటీఆర్, హరీష్ రావుతో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తో సమావేశం కానున్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో నియోజవర్గంలోని ముఖ్య నాయకులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పార్టీ ఇన్చార్జిగా ఎవరికి ఇవ్వాలనే దానిమీద చర్చ జరిగే అవ‌కాశం ఉంది. అయితే నియోజకవర్గం బిఆర్ఎస్‌కు చెందిన ముఖ్య నాయకులు అందరూ హైదరాబాద్‌లో ముందుగా ఒకచోట కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించిన అనంతరం అందరూ కలిసి ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకొని ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం ముందు ఉంచాలని అనుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement