Thursday, May 2, 2024

ఎస్సీ కమిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే..

గద్వాల : నియోజకవర్గంలో మద్దెలబండ గ్రామంలో ఎస్సీ కమిటీ హాల్ లను ప్రారంభించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి. కాగా జడ్పీ చైర్మన్ సరిత గారు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పిటిసి ప్రభాకర్, ఛైర్మన్ తిమ్మారెడ్డి వైస్ ఎంపిపి ఈరన్న , తెరాస మండల పార్టీ అధ్యక్షుడు శేషం పల్లి నరసింహులు.. గద్వాల మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయుడు.. తెరాస పార్టీ నాయకులు అజయ్, ఎలప్ప, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement