Monday, May 13, 2024

జమ్ములమ్మ స‌న్నిధిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ దంపతులు

జోగులాంబ గద్వాల ప్రతినిధి (ప్ర‌భ న్యూస్‌) : గద్వాల జిల్లాలోని జమ్ములమ్మ అమ్మవారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దంపతులు ద‌ర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి గద్వాల కు విచ్చేసిన సందర్భంగా ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్ శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement