Thursday, May 2, 2024

అమ‌ర‌చింత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి క‌న్నుమూత‌..

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : అమ‌ర‌చింత మాజీ ఎమ్మెల్యే, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ డీసీసీబీ మాజీ చైర్మ‌న్ వీరారెడ్డి క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. వీరారెడ్డి మృతితో ఆయ‌న కుటుంబంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. వీరారెడ్డి మృతి ప‌ట్ల ప‌లువురు నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించి, కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement