Wednesday, May 15, 2024

కౌన్సిలింగ్ సైకాల‌జిస్ట్ ‘బి.మ‌ల్లికార్జున దీక్షిత్’ కి ప్ర‌తిభ పుర‌స్కారం

సికింద్రాబాద్ రోట‌రీక్ల‌బ్ మాజీ ప్రెసిడెంట్, ప్ర‌ముఖ కౌన్సిలింగ్ సైకాల‌జిస్ట్ బి.మ‌ల్లికార్జున దీక్షిత్ కి సామాజిక సేవ‌లో విశేష స్వ‌చ్ఛంద కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినందుకు జాతీయ ప్ర‌తిభా సేవా అవార్డు వ‌రించింది. హైద‌రాబాద్ పంజాగుట్ట‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అమ్మ యోగాశ్ర‌మం నిర్వాహ‌కులు 2021సంవ‌త్స‌రానికి గాను సామాజిక సేవ జాతీయ ప్ర‌తిభ పుర‌స్కారాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్లికార్జున దీక్షిత్ ని ప‌లువురు అభినందించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement