Saturday, May 4, 2024

Maheswaramలో కాంగ్రెస్ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు – కిచెన్నగారి లక్ష్మారెడ్డి

మహేశ్వరం అర్బన్ నవంబర్ 12 ప్రభ న్యూస్ – నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని బీఆర్ఎస్, బిజెపి చిత్తుచిత్తుగా ఓడిస్తామని నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కిచెనగారి లక్ష్మారెడ్డి అన్నారు . ఆదివారం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్ఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బడంగ్ పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ 16 వ డివిజన్ కార్పొరేటర్ ఎర్ర మహేశ్వరి జైహింద్కుమార్ ని కలిసి తనకు మద్దతు తెలపాల్సిందిగా కోరారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఆరు పథకాలు కాంగ్రెస్ పార్టీని గేప్పిస్తాయని అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి పెద్దబావి సుదర్శన్ రెడ్డి రాళ్ల గూడెం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement