Saturday, May 4, 2024

చెన్నూరులో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు కెటిఆర్ శ్రీకారం …

చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మండలం సండ్రోన్ పల్లి గ్రామం వద్ద 500 కోట్లతో నిర్మించే పామాయిల్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్ . అనంత‌రం మందమర్రి పట్టణంలో 2 కోట్లతో మందమర్రి పట్టణంలో నిర్మించిన సమ్మక్క – సారలమ్మ మహిళా భవన్ కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ . పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత , ఎమ్మెల్యేలునడిపెల్లి దివాకర్ రావు , దుర్గం చిన్నయ్య త‌దిత‌రులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement