Monday, April 29, 2024

దేశంలోనే ఉత్త‌మ ఐటి మంత్రిగా కెటిఆర్…

హైదరాబాద్‌ : దేశంలోనే ఉత్తమ ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్‌ నిలిచారు. 2020 ఏడాదికిగాను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు స్కోచ్‌ బెస్ట్‌ ఫెర్మార్మింగ్‌ ఐటీ మినిస్టర్‌గా అవార్డు లభించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ర్టానికి స్కోచ్‌ గ్రూప్‌ ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది. ఈ అవార్డుల‌ను కెటిఆర్, జ‌యేష్ రంజ‌న్ లు స్వీక‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement