Friday, March 29, 2024

న్యూఢిల్లీ : రూ.పాతిక పెరిగిన వంట గ్యాస్

వంట గ్యాస్ ధర మరోసారి పెరిగింది. ఈ సారి సిలెండర్ కు పాతిక రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపు ఈ రోజు నుంచే అమలులోనికి వస్తుంది. వంట గ్యాస్ ధర పెరగడం ఈ నెలలో ఇప్పటికే ఇది మూడో సారి. మొత్తం మీద ఈ ఒక్క నెలలోనే గ్యాస్ సిలెండర్ ధర రూ. 100 పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement