Saturday, April 27, 2024

మహబూబాబాద్ పార్లమెంట్ టిడిపి అధ్య‌క్షుడిగా కోండపల్లి రామచందర్ రావు నియామకం

హైద‌రాబాద్ – మహబూబాబాద్ పార్లమెంట్ టిడిపి అధ్య‌క్షుడిగా కోండపల్లి రామచందర్ రావు రెండో సారి నియ‌మితుల‌య్యారు.. ఈ మేర‌కు టిటిపి తెలంగాణ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ ఆయ‌న‌కు హైద‌రాబాద్ పార్టీ కార్యాల‌యంలో నేడు జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో నియామ‌క ప‌త్రాన్ని అంద‌జేశారు..

ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ పార్టీ పార్లమెంట్ అద్యక్షుడిగా త‌న‌ను నియమించి నందుకు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి ,జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కి, పోలిట్‌ భ్యూరో సభ్యులకు రాష్ట్ర నాయకులకు, నియోజ‌క వ‌ర్గ ఇంచార్జ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్లమెంట్ పరది లోని గ్రామాల్లోప్రతి ఒక్కనాయకున్నికలుపుకొని పార్టీ బలోపేతానికి త‌న వంతు కృషి చేస్తానని వాగ్ధానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement