Thursday, May 2, 2024

TS : నేడు వ‌రంగ‌ల్ జిల్లాలో కిష‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న ….

ఇవాళ వ‌రంగ‌ల్ జిల్లాలో కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ప‌ర్య‌టించ‌నున్నారు. వెయ్యి స్తంభాల గుడిలో పున‌ర్నిర్మించిన క‌ళ్యామండ‌లిని ప్రారంభోత్స‌వం చేయ‌నున్నారు. అలాగే ములుగు జిల్లాలో ఏర్పాటు చేయ‌నున్న గిరిజ‌న విశ్వ‌విద్యాలయానికి ప్రారంభోత్స‌వం చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement