Thursday, April 25, 2024

భ‌ద్రాచ‌లం గోదావ‌రిలో స్నానానికి దిగి ఇద్దరు మహిళలతో సహ ముగ్గురు దుర్మరణం …

భద్రాచలం వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు దుర్మరణం చెందారు..… మొత్తం అయిదుగురు స్నానానికి వెళ్లి మునిగిపోయారు.. స్థానికులు అది చూసి ఇద్దరిని కాపాడారు.. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మృతి చెందారు.. వారి మృత దేహాలను నది నుంచి వెలికి తీశారు.. మృతి చెందిన వారంతా స్థానిక అయ్యప్ప కాలనీకి చెందిన ఓకే కుటుంబానికి చెందినవారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement