Monday, May 20, 2024

ఫ్లాష్ న్యూస్.. ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్త దారుణహత్య

స్వాతంత్ర వజ్రోత్సవ సంబురాల వేళ ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. టీఆర్ఎస్ కార్యకర్త తమ్మినేని కృష్ణ‌య్యను దారుణంగా హత్య చేశారు. కృష్ణ‌య్య మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రంకు కృష్ణ‌య్య వరుసకు సోదరుడు. ఖమ్మం జిల్లా తెల్లార్దుపల్లిలో దుండగులు నరికి చంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement