Sunday, May 5, 2024

కలిసి పనిచేయాలి.. ఖమ్మం టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ క్లాస్..

ఖమ్మం టీఆర్ఎస్ నేతలకు మంత్రి కేటీఆర్ క్లాస్ పీకారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటిలు వర్గ విభేదాలు విడిచిపెట్టాలన్నారు. పార్టీ కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement