Thursday, May 16, 2024

బొడ్డు రామాంజిరెడ్డిని పరామర్శించిన… ఎంపీ మాలోత్ కవిత

భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బొడ్డు రామాంజి రెడ్డి మే నెల 11వ తేదీన ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి కిందపడి గాయాలవడంతో ఎంపీ మాలోత్ కవిత విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈసందర్భంగా ఎంపీ కవిత వెంట స్థానిక సర్పంచ్ సోంపాక నాగమణి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి, మండల బీఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి, పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరితా, పోతిరెడ్డి గోవిందా రెడ్డి, బీఆర్ఎస్ మండల బీసీ అధ్యక్షులు చేతుల పెద్ద వీర్రాజు, నల్లమోతు సురేష్, పేరం బాలి రెడ్డి, దారం కృష్ణా రెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, చింతా నాగిరెడ్డి, కటుకూరి వెంకన్న, దారం కాంతా రెడ్డి, ఎటుకూరి అప్పారావు, బోళ్ల రామకృష్ణ, గడిపర్తి వెంకటేశ్వర్లు, కన్నెకంటి యాకుబ్ రెడ్డి, మారం పాపిరెడ్డి, పేరం చిన్నప రెడ్డి, మూల వెంకటేశ్వర రెడ్డి, పోతిరెడ్డి నాగిరెడ్డి, పాలం దివాకర్ రెడ్డి, యారం పున్నారెడ్డి, పేరం సంజీవరెడ్డి, ఉమ్మలరెడ్డి బాలశేఖర్ రెడ్డి, పాలం ప్రకాష్ రెడ్డి, దుగ్గు శ్రీనివాసరెడ్డి, ఆవుల పవన్ కుమార్ రెడ్డి, యారం సుధాకర్ రెడ్డి, యారం శ్రీనివాసరెడ్డి, కాటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కామిరెడ్డి సుధాకర్ రెడ్డి పండగ రాములు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement