Sunday, April 28, 2024

ఖమ్మం : సిటీ లైబ్రరీని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ

మంత్రి కేటీఆర్ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో నిర్మించిన సిటీ లైబ్రరీ, ప్రకాశ్ నగర్ లో వైకుంఠధామాన్ని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement