Sunday, April 28, 2024

KHM: ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ నాయకుల ఆధ్వర్యంలో టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో జాతీయ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా సంఘ నాయకులు బుల్లెట్ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఉద్యోగులు హక్కులతో పాటు విధులు బాధ్యతతో నిర్వహించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు.


ఈ కార్యక్రమంలో గంగవరపు బాలకృష్ణ, దుర్గా ప్రసాద్, గుంటుపల్లి శ్రీనివాస్ వెంకట్రావు, రామారావు వీణ కుమారి, లలిత కుమారి, సరిత, విజయ్ రాజకుమార్ రాధాకృష్ణ రవిచంద్ర రమేష్ శ్రీనివాస్ జైపాల్ నాగేశ్వరరావు నరేష్ కృష్ణ కోణార్క్ రమేష్ రాజలింగం, నరసయ్య ధారవత్ శ్రీను రామకృష్ణ, గోపయ్య, మౌనిక, రంగారావు బీబు సాహెబ్, నరసింహ రావు అబ్దుల్, నజీర్ బాబా శ్రీనివాస్ రాయలు అనిత, రమణి, సరిత కవిత పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement