Sunday, May 5, 2024

Ind vs Eng 1st Test : టీ బ్రేక్.. భారత్ స్కోర్ 309/5..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో రెండో రోజు టీ బ్రేక్ సమయానికి భారత్ జట్టు 309 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.

రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు 222 పరుగులకు మూడు వికెట్లు కోల్పోగా… టీ బ్రేక్ సమయానికి భారత్ జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు రవీంద్ర జడేజా 45 పరుగులు, శ్రీకర్ భరత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి భారత్ జట్టు 63 పరుగుల లీడ్ లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement