Thursday, April 25, 2024

ఖమ్మంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం: ఏడుగురు అరెస్ట్

ఖమ్మం జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగూడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది.ఈ మేరకు దాడి చేసి రూ. 15.5 లక్షల విలువైన జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, సల్ఫర్‌ను పట్టుకున్నారు.పేలుడు పదార్థాలను నిల్వచేసిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.క్వారీలో పేలుళ్లు జరిపేందుకు వీటిని తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు.పేలుడు పదార్థాలకు అనుమతి లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగూడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది.ఈ మేరకు దాడి చేసి రూ. 15.5 లక్షల విలువైన జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు, సల్ఫర్‌ను పట్టుకున్నారు.పేలుడు పదార్థాలను నిల్వచేసిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.క్వారీలో పేలుళ్లు జరిపేందుకు వీటిని తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు.పేలుడు పదార్థాలకు అనుమతి లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement