Monday, April 29, 2024

ఖమ్మంలో.. సీఎం కప్ పోటీలు.. ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంను అన్ని హంగులతో, క్రీడాకారులకు సకల వసతులు, సౌకర్యాలతో తీర్చిదిద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అన్ని క్రీడలకు కావాల్సిన సౌకర్యాలను కల్పించామని, క్రీడాకారులు వారి క్రీడల్లో పట్టుదలతో ముందుకు సాగాలని కోరారు.జిల్లా కలెక్టర్ V.P. గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర్ శర్మ, జిల్లా క్రీడా అధికారి పరంధామ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement