Saturday, April 27, 2024

పీసీఐ సభ్యుడిగా కేశవరావు

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) సభ్యుడిగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నియమితులయ్యారు. కౌన్సిల్‌ 14వ టర్మ్‌ సభ్యులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో ఎడిటర్స్‌ నుంచి ఆరుగురు, వర్కింగ్‌ జర్నలిస్టుల నుంచి ఏడుగురు, మధ్య తరహా, చిన్న తరహా వార్తా పత్రికల యాజమాన్యాల నుంచి ఇద్దరు చొప్పున, న్యూస్‌ ఏజెన్సీ మేనేజర్లు, యూజీసీ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సాహిత్య అకాడమీ నుంచి ఒక్కొక్కరు చొప్పున సభ్యులు నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి: దసరా పండుగ: ఆ రూట్ లో ప్రత్యేక రైళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement