Monday, April 29, 2024

TS : నేడు బండి నామినేష‌న్‌…హాజ‌రుకానున్ను గుజరాత్ సీఎం

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని మహాలక్ష్మి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి చెంత ఉంచి పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్ధిగా ఉదయం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ భాయ్ పటేల్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి కలెక్టరేట్ కు వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement