Sunday, May 19, 2024

తెరాస ఆవిర్భావ వేడుకలు

ముత్తారం: తెరాస పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం మండలంలోని మైదంబండ గ్రామంలో తెరాస గ్రామ అధ్యక్షుడు బియ్యని రాజు పార్టీ జెండా ఆవిష్కరించి ఉపాధిహామీ కూలీలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ ఎర్రం శారద సదానందం, ఎంపీటీసీ బియ్యని శ్యామల సదానందం, వార్డుసభ్యులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement