Friday, April 26, 2024

ముగ్గురు సబ్ ఇన్ స్పెక్టర్ల బదిలీ..

రామగుండం కమిషనరేట్ పరిధిలోని ముగ్గురు సబ్ ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ అపాయింటింగ్ అథారిటీ కాలేశ్వరం జోన్ 1, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం ట్రాఫిక్ లో పనిచేస్తున్న లక్ష్మణ్ ను లక్షెట్టిపేట ఎస్ హెచ్ ఓ గా, సీ ఎస్ బీ లో పనిచేస్తున్న ప్రసాద్ ను లక్షెట్టిపేట రెండవ ఎస్సైగా, లక్షెట్టిపేట ఎస్ఐగా పని చేస్తున్న చంద్రశేఖర్ ను ఆసిఫాబాద్ వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement