Tuesday, April 30, 2024

సీసీరోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి.. మంత్రి గంగుల

కరీంనగర్ : సీసీ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్ డిమార్ట్ వద్ద రూ.25 లక్షల ఎంజిఎఫ్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ భూమగౌడ్, చల్ల హరిశంకర్ లతో కలసి మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… త్వరితగతిన పనులను చేపట్టి… నాణ్యతతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement