Thursday, April 25, 2024

బాయిలర్ లో పడి ఆపరేటర్ మృతి

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివ పల్లి గ్రామ శివారులోని పరమేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లులో విషాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున మానకొండూర్ గ్రామానికి చెందిన జంగిలి శ్రీనివాస్ రైస్ మిల్లులో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బాయిలర్ లో పడి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement