Thursday, May 16, 2024

స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం

గోదావరిఖని: ఆర్జీ1 ఏరియా జీడీకే1, 3 ఇంక్లయిన్‌లో బుధవారం ఏజెంట్‌ వి. శ్రీనాథ్‌, కాలరీ మేనేజర్‌ డి. రమేశ్‌బాబుల ఆధ్వర్యంలో భారత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా మహనీయుల త్యాగాలను వివరించారు. ఈకార్యక్రమంలో సేఫ్టీ మేనేజర్‌ శ్రీనివాసరావు, టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి అల్లం ఐలయ్య, డిప్యూటి మేనేజర్‌ అశోక్‌, వెల్పేర్‌ అధికారి హన్మంతరావు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement