Monday, April 29, 2024

ప్రతిమ సేవలను వినియోగించుకోండి..

ముత్తారం: మండలంలోని పారుపల్లి, ముత్తారం, కేశనపల్లి, హరిపురం, మైదంబండ, మచ్చుపేట మార్గాలలో కరీంనగర్‌ ప్రతిమ ఆస్పత్రి బస్సు ప్రయాణిస్తుందని మండల ప్రతిమ ఫౌండేషన్‌ ఆర్గనైజర్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఆస్పత్రికి వెళ్లాలనుకునే వారు బస్సు సేవలను వినియోగించుకునేందుకు 6281840860 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement