Saturday, May 4, 2024

కాంగ్రెస్‌ నాయకుడికి పరామర్శ..

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వంగ రామేశ్వర్‌ రెడ్డి ఇటీవల అకాల మరణం చెందగా ఆయన కుమారుడు కాంగ్రెస్‌ నాయకుడు వంగ గిరిధర్‌రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పరామర్శించారు. రామేశ్వర్‌ రెడ్డి మృతి వివరాలు అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. పొన్నం వెంట కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్‌, జి ల్లా పార్టీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్‌, నాయకులు దొమ్మట నర్సయ్య, సాహెబ్‌, గౌస్‌, సంగీతం శ్రీనివాస్‌, రవితోపాటు- పలువురు కాంగ్రెస్‌ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement