Thursday, May 2, 2024

నర్సరీ, వైకుంఠదామంను సందర్శించిన డిఎల్‌పీఓ

బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామపంచాయితీలోని నర్సరీ, వైకుంఠ దామం, డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతి వనంను డీఎల్‌పీఓ ఫణీంధర్‌ పరిశీలించారు. శానిటేషన్‌, మురుగు కాల్వలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి కాల్వలను పరిశుభ్రంగా ఉంచుకోవడం,ఇంటి పన్నులు సకాలంలో చెల్లించడం, వీది దీపాల నిర్వాహణ వంటివి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పోలవేణి మాదవి, ఎంపీఓ శ్రీనివాస్‌, కార్యదర్శి జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement