Saturday, May 18, 2024

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే దాసరి

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. సోమవారం రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అర్చకులు రాజేశ్వర స్వామి చిత్రపటం తో పాటు ప్రసాదాలు అందించి సత్కరించారు. ప్రత్యేక పూజల్లో ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి, చిట్టేటి రామ్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement