Tuesday, April 30, 2024

ఘనంగా మడేలయ్య బోనాలు.. హాజరైన ఎమ్మెల్యే దాస‌రి మనోహర్ రెడ్డి

మడేలయ్య బోనాలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు బోనాలు సమర్పించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లు పోతాని పురుషోత్తం, సరేశ్, పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, అక్కపాక తిరుపతి,రజక సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి రమేష్, రామ్మూర్తి, వెంకటేష్, శ్రీనివాస్, అశోక్, జగదీష్, నర్సయ్య,సంపత్ కుమార్,కుమారస్వామి, వెన్నం రవి, సోమ శ్రీకాంత్, పల్లె మధు,తాళ్ల కళ్యాణ్,దేవనంది నవీన్,శేఖర్,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement