Thursday, May 2, 2024

TS: విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి పొన్నం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ర‌వాణ‌శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా బోయినపల్లి మండలం నిలోజిపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ,మహాత్మా గాంధీ విగ్రహాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement