Thursday, May 2, 2024

Sircilla : వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి కేటీఆర్

సిరిసిల్ల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పున:నిర్మాణ శంకుస్థాపన కార్య‌క్ర‌మంలో భాగంగా సిరిసిల్లకు మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు వచ్చారు. వీరంతా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement