Thursday, May 16, 2024

వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి గంగుల

శ్రీ వెంకటేశ్వర స్వామి పంచమ బ్రహ్మోత్సవాలు కరీంనగర్ నగరంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం పండితుల మంత్రోచ్ఛరణల మధ్య బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సతీ సమేతంగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నగర మేయర్ సునీల్ రావుతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement