Friday, May 3, 2024

అభివృద్ధి పనులకు మంత్రి గంగుల శంకుస్థాపన

కరీంనగర్ నుండి రామగుండం వెళ్లే బైపాస్ రోడ్డులో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 2 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసే సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులను శనివారం రోజు బైపాస్ రోడ్డులో గల బద్దం ఎల్లారెడ్డి విగ్రహం వద్ద ప్రారంభం చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు గారు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ సేవ ఇస్లావత్ ,కార్పొరేటర్లు జంగిలి ఐలేందేర్ యాదవ్ ,చల్ల హరిశంకర్ ,మేచినేని అశోక్ రావు ,పవన్ కుమార్ నేతి రవి వర్మ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement