Monday, April 29, 2024

పెద్దపల్లిలో భారీ సమైక్యతా ర్యాలీ..

సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు ఐటిఐ మైదానంలో ప్రారంభమైన ర్యాలీ జూనియర్ కళాశాల మైదానం వరకు సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమైక్యత వజ్రోత్సవాల ర్యాలీలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, దీపక్, డీసీపీ రూపేష్, ఏసీపీ సారంగపాణితో పాటు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement