Sunday, May 5, 2024

జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం

జ్యోతిబా పూలే సేవలు చిరస్మరణీయమని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నగర్లో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు రమాదేవి, కల్పన రమేష్, చంద్రశేఖర్, బిక్షపతి,భూత గడ్డ సంపత్, అంజమ్మ ప్రశాంత్, కో ఆప్షన్ సభ్యులు ఫహీమ్ తో పాటు పలువురు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement