Monday, May 6, 2024

నిరుపేదలకు అన్నదానం

పెద్ద‌ప‌ల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో నిరుపేదలకు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నదానం చేశారు. మంగళవారం స్థానిక బస్టాండ్ వద్ద అన్నదానం చేసిన అనంతరం మాట్లాడుతూ… తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పేదలకు అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement