Wednesday, May 8, 2024

హనుమాన్‌ దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు..

ఎన్‌టీపీసీ: స్థానిక 5వ డివిజన్‌ పరిధిలోని మల్కాపుర్‌ గ్రామంలోని శివపంచాయతన హనుమాన్‌ దేవాలయంలో ఆలయ అర్చకులు.. కమిటీ సభ్యుల సమక్షంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్పొరేటర్‌ కృష్ణవేణి, మల్కాపూర్‌ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎండి.రహీమ్‌, ఓలపు రాజయ్య, ఎండి.అబ్దుల్లా, జనగామ శంకర్‌, సాయం నాగరాజు, సుంకరి వెంకటస్వామి, తొర్తి రమేష్‌, మామిడాల సురేష్‌, పోరండ్ల వెంకటేష్‌, మచ్చ శంకర్‌, మీనం సత్యం, పిట్టల చందు, తొర్తి సంతోష్‌, ఎడ్ల ప్రేమ్‌, సూర్యం, చంద్రం, దొంతుల మహేష్‌, లెక్కల సరళ, కమల, రాపెళ్లి రాజేశ్వరి, రమాదేవి, బొరిగం లక్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement