Sunday, April 28, 2024

ఉచిత వైద్య శిబిరం..

ముత్తారం: మండలంలోని మైదంబండ గ్రామ పరిధిలోని మచ్చుపేట గ్రామంలో ముత్తారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎన్‌సీడీ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ వంశీకృష్ణ పలువురికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement