Thursday, May 2, 2024

ఘనంగా పర్యావణ దినోత్సవ వేడుకలు

ప్రపంచ పర్యావణ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి లో ఘనంగా జరిగాయి. ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజు రోజు కు పర్యావరణం కలుషితం అవుతుందని, మొక్కల పెంపకం ద్వారానే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ దాసరి మమత తో పాటు పలువురు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement